ఈ ఇంట్లోనే ఎలాగైనా స్థిరపడిపోవాలి అని అనుకుంటుంది. ఇంతలో కైలాష్, అభిమన్యులు ఖుషీ వాళ్ళని చూసి వాళ్ళ అందరి ప్రాణాలు వీళ్ళిద్దరి మీదే ఉన్నాయి. ఆదిత్య ని ఎలాగైనా కిడ్నాప్ చేసి వీళ్లను భయపెట్టాలి అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో వసంత్, చిత్రలు మాళవిక దగ్గరికి వెళ్తారు.