వీరితోపాటు నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ, నిర్మాత దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, ఎస్వీకృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మల్లిడి సత్యనారాయణరెడ్డి, నిరసింహారావు, రేలంగి నరసింహారావు, రోజా రమణి, అన్నపూర్ణమ్మ, రజత, కృష్ణవేణి, శివ పార్వతితోపాటు ఇతర ఇతర ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. నూతన వధువరులను ఆశీర్వదించారు.