దీనిలోకి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా పార్ట్నర్ గా చేరారు. దీనితో శ్రీజ, సానియా మీర్జా, స్వాతి నిమ్మగడ్డ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. శ్రీజ మాట్లాడుతూ.. సానియా మీర్జా కూడా మాతో జాయిన్ కావడం సంతోషంగా ఉందని తెలిపారు. పిల్లలని తీసుకువచ్చే తల్లి దండ్రులు కూడా ఇక్కడ సమయం గడిపేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిని ఇంకా ముందుకు తీసుకుని వెళ్లాలనే ప్లాన్స్ ఉన్నాయి. అంతా బాగా జరిగితే ఇండియా మొత్తం సీసా సెంటర్స్ ని ప్రారంభిస్తాం అని శ్రీజ తెలిపారు.