అయితే దాసరి బ్రతికున్నటైమ్ లో చిరంజీవితో మనస్పర్ధలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇక దాసరి ప్రియశిష్యుడు మోహన్ బాబు తో కూడా చిరంజీవికి ఇప్పటికీ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. పైకి బాగానే మాట్లాడుకున్నా.. లోపల మాత్రం కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. మా ఎలక్షన్స్ విషయంలో కూడా ఎంత రాద్దాంతం జరిగిందో చూశాం.
ఇక ఏపీ సీఎం ను కలవడానికి వెళ్ళినప్పుడు కూడా మోహన్ బాబుకు ఆహ్వానం అందకపోవడంపై కూడా పెద్ద చర్చే జరిగింది. ఇక గతంలో చిరంజీవికి దాసరికి మధ్య మనస్పర్ధలకు కారణం ఏంటి అని మోహన్ బాబును ఓ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో అడిగారు హోస్ట్. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. వారి మధ్య అంత పెద్ద ఇష్యూస్ ఉన్నాయని తాను అనుకోవడం లేదు అని అన్నారు.
Also Read:ఎన్టీఆర్ – కృష్ణ మధ్య టైటిల్ వార్.. కొడుకుల కోసం కొట్లాడుకున్న స్టార్ హీరోలు..? చివరికి గెలిచింది ఎవరు..?