చిరంజీవి, బాలకృష్ణతోపాటు విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబు, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు. ఆ సినిమానే `త్రిమూర్తులు`. వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా చేశారు. కె మురళీ మోహన్రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1987లో విడుదలైంది.