ప్రస్తుతం శిల్పాశెట్టి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. సినిమా నిర్మాత, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్ళి చేసుకుని.. 100 కోట్లలో భారీ భవంతిని నిర్మించుకుని.. తనకు ఇష్టమైన వ్యూను ఎంజాయ్ చేస్తూ.. ఫ్యామిలీతో హ్యాపీగా ఉంది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారి పేర్లు వియాన్, సమీషా. ఈమధ్య పోర్న్ సైట్స్ కేసులో రాజ్ కుంద్ర జైలుజీవితం గడిపి వచ్చారు. ఈమధ్య వరకూ బయటకురాకుండా అజ్ఞాతంలో ఉన్నారు.