ప్రస్తుతం ‘మై : ఏ మదర్స్ రేంజ్’, ‘చక్దా ఎక్స్ ప్రెస్’, ‘ఖాలా’ చిత్రాలకుక ప్రొడ్యూసర్ గా పనిచేస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం చిత్రీకరించిన ‘చక్దా ఎక్స్ ప్రెస్’లో ఝులన్ గోస్వామి పాత్రను పోషించింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. చిత్రాల్లో నటించడమే కాకుండా.. ఇటు నిర్మాతగాను వ్యవహరించింది అనుష్క శర్మ.