బాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా ఇషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాల పరంగా ఎలాంటి అప్డేట్స్ లేవనే చెప్పాలి. గతేడాది ‘ఆశ్రమం’ (Aashram) వెబ్ సిరీస్ తో అలరించింది. ప్రస్తుతం ‘దేశీ మ్యాజిక్’తో అలరించేందుకు సిద్ధం అవుతోంది.