అయితే రియా భూమికను హత్తుకోగా నరూలా మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. నువ్వు ధైర్యంగా ఉండమని ఒక్క మాటలో తేల్చేశాడు. ఇక ప్రస్తుతం ఈషోకి మంచి బజ్ ఉంది. సోనూసూద్ ఎంటీవీ రోడీస్ షో వ్యాఖ్యాతగా పని చేస్తున్నప్పటికి.. ఆ షో లో ప్రిన్స్, నరూలా, రియా చక్రవర్తి, గౌతమ్ గులటి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.