ఇక ఎలిమినేట్ అయిన తరువాత బేబక్క స్టేజ్ మీదకు వెళ్ళి.. తన అభిప్రాయాలు వెల్లడించింది. హౌస్ లో ఉన్నవారిలో ఎవరు అందులో ఉండటానికి అర్హుల్ కారు అని నాగార్జున్ అడగగా.. బేబి వారి గురించి వెల్లడిస్తూ.. ఒక్కక్రిపేరు మెన్షన్ చేసింది.
అందులో ముందుగా సోనియా, ఆతరువాత నిఖిల్, పృధ్వీ, మణికంఠల పేర్లు చేర్చింది. సోనియా కు తనంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదని... చాలా మంది ఆమె వల్ల సఫర్ అవుతున్నారు అన్నది. ఇక పృధ్వి కామెంట్లు, మణికంఠ డిప్రెషన్, నిఖిల్ మాట మార్చడం ఇలా చాలా కారణాలతో వారు హౌస్ లో ఉండదగిని వారు కాదు అని చెప్పింది బేబి.