ఇక అంతే కాదు హౌస్ లో కంటెస్టెంట్స్ గా.. వివాదాస్పద వ్యక్తులను, విడాకులు తీసుకున్న పాపులర్ జంటలను కంటెస్టెంట్లుగా తీసుకురాబోతున్నారని టాక్. అంతే కాదు కొత్త జంటలు కూడా ఈ లీస్ట్ లో ఉన్నట్టు సమాచారం. అమర్ దీప్ అతని భార్య, యాంకర్ దీపికా పిల్లి, యూట్యూబర్ నిఖిల, నటి ఐశ్వర్య, సింగర్ హేమ చంద్ర, డ్యాన్సర్ శ్వేత నాయుడు, నటి మిత్రా శర్మ, నటి శోభ శెట్టి, ట్రాన్స్జెండర్ తన్మయి, మోడల్ సాయి రోనక్, పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.