కాగా పల్లవి ప్రశాంత్ ఫైనల్ లో సత్తా చాటాడు. అమర్ దీప్ ని వెనక్కి నెట్టి విన్నర్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ కి రూ. 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్, రూ. 15 లక్షల విలువైన కారు బహుమతులుగా వచ్చాయి. ముందుగా చెప్పిన ప్రకారం పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షలు పేదలకు పంచాల్సి ఉంది.