పల్లవి ప్రశాంత్, అమర్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. గొడవ పడ్డారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ నాశనం చేశారు. అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. గీతూ రాయల్, అశ్వినిశ్రీ కార్ల అద్దాలు కూడా పగిలాయి.