టికెట్ టు ఫినాలే కోసం 8 మంది పోటీపడ్డారు. బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ లలో ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మొదట తక్కవ పాయింట్స్ తో శోభ రేసు నుండి తప్పుకుంది. తర్వాత శివాజీ, ప్రియాంక, యావర్ ఎలిమినేట్ అయ్యారు. టికెట్ టు ఫినాలే రేసులో అమర్, గౌతమ్, పల్లవి ప్రశాంత్, అర్జున్ ఉన్నారు. అత్యధిక పాయింట్స్ తో అమర్ టాప్ లో ఉన్నాడు. తర్వాత పల్లవి ప్రశాంత్, అర్జున్, గౌతమ్ ఉన్నారు.