శివాజీ, యావర్, గౌతమ్ భోలే నామినేట్ అయ్యారు. ఇక రాజమాతలు తమలో తాము ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. శోభ కెప్టెన్ కాగా ఆమెకు మినహాయింపు దక్కింది. ప్రియాంక, రతిక ,అశ్విని కంటే రతికకు ఎక్కువ వ్యతిరేక ఓట్లు పడ్డాయి. దాంతో ఆమె నామినేట్ అయ్యింది. మొత్తంగా ఐదుగురు నామినేషన్స్ లోకి వచ్చారు.