కంటెస్టెంట్స్ ని రెండు గ్రూప్స్ గా విభజించారు. గత ఐదు సీజన్స్ లో పాల్గొన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ ని వారియర్స్ గా, ఇంతవరకు ఒక్క సీజన్లో కూడా పాల్గొనని వారిని ఛాలెంజర్స్ గా పరిచయం చేశారు. హమీదా, అఖిల్, ముమైత్ ఖాన్, మహేష్ విట్టా, తేజస్వి మాదివాడ, అషురెడ్డి, అరియనా,సరయు గతంలో వివిధ సీజన్స్ లో పాల్గొన్న ఓల్డ్ కంటెస్టెంట్స్. మరి బిగ్ బాస్ నాన్ స్టాప్ తో ప్రేక్షకులను పలకరించనున్న కొత్త కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం..