తాజాగా అషురెడ్డి చేసిన పని మరింత వివాదాస్పదం అవుతుంది. వరలక్ష్మి వ్రతం హిందువుల పవిత్ర పండుగ దినం. యువతులు, మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. భక్తిశ్రద్దలతో వరలక్ష్మిని పూజిస్తారు. అషురెడ్డి అందుకు భిన్నంగా పూజ నిర్వహించి హిందువుల మనోభావాలు దెబ్బతీసింది.