ఇన్ స్టా గ్రామ్ లో ఈ ఫొటోలను పోస్ట్ చేసి తన అభిమానులను ఆకట్టుకుంటోందీ భూమి. బిగుతైన జాకెట్ తో తన ఎదఅందాలు కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చి కుర్రాళ్లను కట్టి పడేస్తోంది. ఈ ఫొటోలకు ‘ప్యార్, ఇష్క్, మహబత్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘బదాయి దో’చిత్రంలో సీమా పహ్వా, షీబా చద్దా, లవ్లీన్ మిశ్రా, నితేష్ పాండే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 11న థియేటర్లలోకి రానుంది.