మురారి దంపతులు, గౌతమ్, నందిని మాత్రం మిగిలిపోతారు. తరువాయి భాగంలో ఒక బంధాన్ని శాశ్వతంగా కోల్పోతున్నందుకు వస్తున్నది ఈ కన్నీరు అంటుంది భవాని. ఒక అన్నగా గెలిచిన ఒక కొడుకుగా ఓడిపోయాను అంటాడు మురారి. నాకు ఇంత కడుపు కోత మిగిల్చిన ఈ కృష్ణ, మురారిలతో ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు అని శాసనం విధిస్తుంది భవాని.