సెంథిల్ కుమార్, అనుష్క పెళ్లి కథనాలు అప్పట్లో సంచలనం రేపాయి. పెళ్లి చేసుకోవాలనుకున్న వీరు నిర్ణయం మార్చుకున్నట్లు కొత్త వాదన తెరపైకి వచ్చింది. 2009లో రూహి అనే అమ్మాయిని సెంథిల్ కుమార్ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి అనుష్క హాజరుకావడం విశేషం. ప్రభాస్, నాగార్జున, గోపీచంద్, సెంథిల్ కుమార్ లతో అనుష్క ఎఫైర్ నడిపారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆయాకాలాల్లో అనుష్క ఈ రూమర్స్ ఫేస్ చేశారు..