అంతే కాదు వ్యాంప్ లు వస్తుంటాయి పోతుంటాయి.. కాని కుంటుంబం శాశ్వతం, నేను బ్రతికేది నా కుటుంబ కోసం, నా కొడుకుల కోసం, నా కోసం. మనం ఏం చేసినా.. బిడ్డల కోసమే.. రేపు మనకు తలకొరికి పెట్టేది వాళ్లే.. మనం ఆస్తులు సంపాదించినా.. వాళ్ళ కోసమే.. అప్పులు చేసినా తీర్చేది వాళ్లే.. అన్నా అంటూ పూరీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్.