రీసెంట్ గా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో.. గెస్ట్ లు గా అడివి శేష్.. శర్వానంద్ కలిసి పాల్గోన్నారు. ఈసందర్భంగా చర్చలోకి వచ్చింది ఈ కిస్సుల గోల. బాలయ్య బాబు అడివి శేష్ ను టార్గెట్ చేస్తూ.. కిస్సుల గురించి అడగ్గా.. సమాధానం ఇచ్చిన తరువాత.. ఆప్రశ్న నటసింహానికి రిటన్ లో అడిగారు యంగ్ హీరోలు. ఈ సందర్బంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించారు బాలకృష్ణ.