కేవలం రెండు రోజుల్లోనే రూ.14 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి అదరగొట్టింది. సాయి రాజేశ్ రచన, దర్శకత్వానికి మంచి రివ్యూస్ దక్కడంతో పాటు వైష్ణవి చైతన్య నటనకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. పైగా ఈ బ్యూటీ ఇచ్చిన స్పీచ్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. దీంతో వైష్ణవి చైతన్య పేరు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది.