తన్మయత్వంతో ఆడియన్స్ కన్నీళ్లు..
యూఏఈలో ఏఆర్ రెహమాన్ కచేరీకి శేఖర్ కపూర్ హాజరయ్యారు
ఈ కచేరీకి హాజరైన తర్వాత చిత్రనిర్మాత శేఖర్ కపూర్ తన X (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఇలా రాశారు, “నిన్న రాత్రి అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో ఏఆర్ రెహమాన్ కచేరీ అద్భుతంగా జరిగింది, హాల్ నిండిపోయింది. 20,000 మంది రెహమాన్ అందమైన, భావోద్వేగ పాటలకు ఉత్సాహంగా, పాడుతూ, నృత్యం చేస్తూ, కన్నీళ్లు పెట్టుకున్నారు.”