బ్లాక్ శారీలో అనుపమా అందాల రచ్చ.. ఎదపై టాటూను చూపిస్తూ రెచ్చిపోయిన యంగ్ బ్యూటీ!

First Published Dec 8, 2022, 3:05 PM IST

యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anuapama Parameswaran) బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఎదపై టాటూను చూపిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

వరుస ఫొటోషూట్లతో టాలీవుడ్ హీరోయిన్ అనుపమా అందాల విందు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. 
 
 

అనుపమా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తుంది.  ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా పంచుకుంటోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను విందు చేస్తోంది.  
 

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ శారీలో మెరిసింది. ఓ ఈవెంట్ కు వెళ్లిన అనుపమా చీరకట్టులో అందరి చూపును తనపైనే పడేలా చేసింది. ఉంగరాల జుట్టులో.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పరువాలను ప్రదర్శించింది. ఈసారి మరింత హాట్ గా దర్శనమిచ్చింది.

టాప్ గ్లామర్ షోతో మైండ్ బ్లాక్ చేసిన ఈ బ్యూటీ.. ఏకంగా ఎదపై వేయించుకున్న టాటూను చూపిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. యంగ్ బ్యూటీ కవ్వింపు చర్యలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. దీంతో ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

టాలీవుడ్ లో వరుస సినిమాలతో అలరిస్తున్న అనుపమా ఒక్కో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటోంది. కేరీర్ ప్రారంభంలో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతమూ అదే తరహాలో సక్సెస్ ను అందుకుంటూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది.

చివరిగా ‘కార్తీకేయ 2’తో అననుమా సాలిడ్ హిట్ ను అందుకుంది. ఈ క్రేజ్ తో ‘డీజే టిల్లు 2’లో అవకాశం అందుకున్నా.. చివరికి తప్పుకుంది. ప్రస్తుతం 18 పేజెస్ చిత్రంతో అలరించేందుకు సిద్దమవుతోంది. 

click me!