పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌ కాంబినేషన్‌లో మరో భారీ మల్టీస్టారర్‌?

Published : Sep 25, 2020, 11:39 AM IST

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, విక్టరీ వెంకటేష్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందా? ఈ హిట్‌ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్‌ తెరకెక్కబోతుందా? అంటే అవుననే టాక్‌ ఫిల్మ్ నగర్‌ వర్గాల నుంచి వినిపిస్తుంది.   

PREV
17
పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌ కాంబినేషన్‌లో మరో భారీ మల్టీస్టారర్‌?

పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌ కలిసి ఇప్పటికే మల్టీస్టారర్‌ `గోపాల గోపాల` చిత్రంలో నటించారు. 

పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌ కలిసి ఇప్పటికే మల్టీస్టారర్‌ `గోపాల గోపాల` చిత్రంలో నటించారు. 

27

ఇది బాలీవుడ్‌లో రూపొందిన `ఓ మై గాడ్‌`కి రీమేక్‌. తెలుగులో `గోపాల గోపాల`గా రీమేక్‌ యావరేజ్‌గా నిలిచింది. 

ఇది బాలీవుడ్‌లో రూపొందిన `ఓ మై గాడ్‌`కి రీమేక్‌. తెలుగులో `గోపాల గోపాల`గా రీమేక్‌ యావరేజ్‌గా నిలిచింది. 

37

ఆ తర్వాత మరోసారి పవన్‌, వెంకీ కలిసి ఒకే తెరపై `అజ్ఞాతవాసి`లో మెరిశారు.

ఆ తర్వాత మరోసారి పవన్‌, వెంకీ కలిసి ఒకే తెరపై `అజ్ఞాతవాసి`లో మెరిశారు.

47

పవన్‌ హీరోగా, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశంలో వెంకటేష్‌ గెస్ట్ రోల్‌లో నటించారు. ఆయన మెరిసినా సినిమాని విజయ తీరానికి చేర్చలేకపోయారు. 
 

పవన్‌ హీరోగా, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశంలో వెంకటేష్‌ గెస్ట్ రోల్‌లో నటించారు. ఆయన మెరిసినా సినిమాని విజయ తీరానికి చేర్చలేకపోయారు. 
 

57

మరోసారి వీరిద్దరు కలిసి నటించబోతున్నట్టు తెలుస్తుంది. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌` ని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ దీని రీమేక్‌ హక్కులను దక్కించుకుంది. 

మరోసారి వీరిద్దరు కలిసి నటించబోతున్నట్టు తెలుస్తుంది. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌` ని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ దీని రీమేక్‌ హక్కులను దక్కించుకుంది. 

67

ఈ మల్టీస్టారర్‌లో మొదట బాలకృష్ణ-రానా, రానా- రవితేజ,  వెంకీ- రానా,  బాలకృష్ణ- ఎన్టీఆర్‌ వంటి పేర్లు వినిపించాయి. కానీ తాజాగా వెంకీ, పవన్‌ హీరోలుగా తెరకెక్కించాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరితో ఈ రీమేక్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. మరి వీరిద్దరు ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి. మలయాళంలో బీజు మీనన్‌, పృథ్వీరాజ్‌ నటించారు.
 

ఈ మల్టీస్టారర్‌లో మొదట బాలకృష్ణ-రానా, రానా- రవితేజ,  వెంకీ- రానా,  బాలకృష్ణ- ఎన్టీఆర్‌ వంటి పేర్లు వినిపించాయి. కానీ తాజాగా వెంకీ, పవన్‌ హీరోలుగా తెరకెక్కించాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరితో ఈ రీమేక్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. మరి వీరిద్దరు ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి. మలయాళంలో బీజు మీనన్‌, పృథ్వీరాజ్‌ నటించారు.
 

77

ప్రస్తుతం వెంకీ `అసురన్‌` రీమేక్‌ `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. పవన్‌ ప్రస్తుతం `వకీల్‌సాబ్‌`లో నటిస్తుండగా, క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో మరో సినిమా చేయనున్నారు. 

ప్రస్తుతం వెంకీ `అసురన్‌` రీమేక్‌ `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. పవన్‌ ప్రస్తుతం `వకీల్‌సాబ్‌`లో నటిస్తుండగా, క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో మరో సినిమా చేయనున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories