ఇదిలా ఉంటే సినిమా ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అందులో భాగంగా నిత్య శెట్టి, యశ్వంత్ మాస్టర్, విష్ణుప్రియా, అనసూయ, కె.రాఘవేంద్రరావు కలిసి `క్యాష్`(Cash) ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. సుమ కనకాల యాంకర్గా చేస్తున్న ఈ షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో విష్ణుప్రియ, అనసూయ, రాఘేవేంద్రరావు చేసే రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు.