టాలీవుడ్ లో తనకి సుమ, ఝాన్సీ, ఉదయభాను లాంటి యాంకర్లు ఆదర్శం అని వింధ్య అంటోంది. అయితే పలు ఈవెంట్స్ లో వేదికపై మాట్లాడే కొందరు సెలెబ్రిటీలు యాంకర్లని టార్గెట్ చేస్తూ డబుల్ మీనింగ్ సెటైర్లు వేస్తుంటారు. అలాంటి వాటిపై మీ ఒపీనియన్ ఏంటి అని వింధ్యకి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది.