ఎక్కడో మారుమూలన టాలెంట్ ను బయటకు తీసింది జబర్థస్త్ కామెడీ షో. సామాన్యులుగా ఉన్నవారిని సెలబ్రిటీలను చేసింది. ఎంతో మంది కమెడియన్స్ ను టాలీవుడ్ కు అందించింది షో. ఈషోద్వారానే సుడిగాలి సుధీర్, చంద్ర, శ్రీను, ఆది, వారు స్టార్ కమెడియన్స్ గా కొనసాగుతున్నారు. సుధీర్ ఏకంగా హీరోగా మారిపోయాడు. ఇక యాంకర్స్ లో రష్మీ, అనసూయలకు ఇండస్ట్రీలో ఇంత డిమాండ్ రావడానికి కూడా జబర్థస్తే కారణం. ఇక ఇప్పుడు సౌమ్య రావుకి కూడా లైఫ్ ఇచ్చింది షో.