జడ్జ్ లు మారడం, యాంకర్లు మారడం, కంటెస్టెంట్లు, టీమ్ లీడర్లు సినిమా అవకాశాలు రాగానే జబర్థస్త్ ను వీడటం.. ఇలా నానీ చికాకుల మధ్య యాంకర్ గా రెండో సారి కూడా హ్యాండ్ ఇచ్చింది అనసూయ. సినిమాల్లో బిజీ అయిపోయింది. ఇక రష్మి, రాఘవ లాంటివారు మాత్రమే మొదటి నుంచి కొనసాగుతన్నారు. ఈక్రమంలో కొన్నాళ్ళ కిందట.. అనసూయ వెళ్ళిపోయిన తరువాత యాంకర్ గా అడుగు పెట్టింది సౌమ్య రావు.