ఎంతో ఏడిపించా.. నా కోసం అన్నీ భరించావ్.. ఎమోషనల్ అయిన యాంకర్ రవి
First Published Aug 24, 2020, 1:21 PM ISTవినాయక చవితి సందర్భంగా జీ తెలుగులో బాపు బొమ్మకి పెళ్లంట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ షోలో నిహారిక, నాగబాబు, అనసూయ, జానీ మాస్టర్, బాబా బాస్కర్, రవి, ప్రదీప్, ధనరాజ్, భాను శ్రీ , విష్ణు ప్రియలతో పాటు మరికొంత మంది టెలివిజన్ స్టార్స్ పాల్గొన్నారు. ఈ వేదిక మీదే తన జీవితంలో జరిగిన కొన్ని ఇబ్బందికర సంఘటనలను వివరిస్తూ తన భార్యను క్షమాపణలు కోరాడు రవి.