జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకరింగ్ చేస్తోంది. రష్మీ సినిమాలకంటే బుల్లితెరపైనే ఎక్కువ బిజీగా ఉంటోంది.