మాల్దీవుల్లో దీపికా పిల్లి అందాల రచ్చ.. బ్లాక్ బికినీలో మైండ్ బ్లాక్ పోజులు.. చూస్తే మతిపోవడం ఖాయం!

First Published Nov 20, 2022, 2:39 PM IST

బుల్లితెరపై అందాల యాంకర్ దీపికా పిల్లి (Deepika Pilli) వేకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. రెండు కిందనే చెక్కేసిన ఈ బ్యూటీ.. అందాల ఆరబోతతో మతిపోగొడుతోంది. తాజాగా అసలైన గ్లామర్ విందుతో మైండ్ బ్లాక్ చేస్తోంది.
 

యంగ్ బ్యూటీ  దీపికా పిల్లి చేస్తున్న అందాల రచ్చకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. తాజాగా వేకేషన్ కోసమని మాల్దీవులకు వెళ్లిన యంగ్ యాంకర్ అక్కడి నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ నెటిజన్లను, తన అభిమానులను ఖుషీ చేస్తోంది. 

మరోవైపు గ్లామర్ విందుతోనూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. బుల్లితెరకు పరిచయం అయినప్పటికీ నుంచి దీపికా పిల్లి తనదైన శైలిలో ఆకట్టుకుంటూనే ఉంది. ముఖ్యంగా టీవీ షోల్లో అందాలను ఆరబోసి యూత్ లో మంచి క్రేజ్ పెంచుకుంది.
 

యాంకర్ గా, నటిగా ప్రస్తుతం బిజీ అవుతున్న ఈ బ్యూటీ.. కాస్తా సమయం దొరకడంతో రెండ్రోజుల కిందనే వేకేషన్ కు వెళ్లింది. ఈ సందర్భంగా మాల్దీవులకు చేరిన దీపికా పిల్లి నేచర్ అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతోంది. కొత్త ప్రదేశంలో మరింత ఎనర్జినీ నింపుకుంటోంది. 

అదేవిధంగా అక్కడ ఈ బ్యూటీ చేస్తున్న అందాల రచ్చను అభిమానులతోనూ షేర్ చేసుకుంటోంది. తాజాగా యంగ్ యాంకర్ షేర్ చేసిన ఫొటోలు స్టన్నింగ్ ఉన్నాయి. ఉదయమే స్విమ్మింగ్ పూల్ లో ఫ్లోటింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపించింది. అన్ని రకాల టేస్టీ ఫుడ్ రుచి చూసింది.
 

బ్లాక్ బికినీలో అందాలనూ విందు చేస్తోంది. బ్లూ స్కీనరీలో బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయే స్కిన్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపించింది. తడి అందాలతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. హాట్ హాట్ గ్లామర్ విందుతో అదరగొట్టింది.
 

గతంలో ఎన్నడూ లేని విధంగా దీపికా పిల్లి అభిమానులకు  సండే ట్రీట్ అందించింది. అసలైన అందాలను నెటిజన్లకు కనువిందు చేస్తోంది. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు అభిమానులతో పాటు నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమె  ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.

click me!