వైన్ గ్లాస్ తో పార్టీ మూడ్ లో అనసూయ... చిరునవ్వులు చిందిస్తూ.. ఎంజాయ్ చేస్తోన్న స్టార్ యాంకర్

First Published Dec 6, 2022, 8:16 AM IST

పార్టీ మూడ్ లో ఉంది.. స్టార్ యాంకర్ అనసూయ.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. యాంకర్ గా బ్రేక్ ఇచ్చిన అనసూయ.. సినిమాలు.. సోషల్ మీడియాతో ఫుల్ బిజీ అయిపోయింది. 
 

రీసెంట్ గా అనసూయ పార్టీ పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఓ పార్టీలో తెగ హడావిడి చేస్తూ.. వైన్ గ్లాస్ తో సందడి చేసింది బ్యూటీ. చిరునవ్వులు చిందిస్తూ.. పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేసింది. 

ఒకే ఒక్క ప్రోగ్రామ్... అది కూడా కామెడీ ప్రోగ్రామ్ తో యాంకర్ గా.. యాక్ట్రస్ గా స్టార్ డమ్ సంపాదించుకుంది అనసూయ. హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ.. జబర్థస్త తో ఓ రేంజ్ కు వెళ్లింది. రీసెంట్ గా జబర్థస్త్ నుంచి బయటకు వచ్చిన అను.. ప్రస్తుతం సినిమాలు సోషల్ మీడియాతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. 

సుమ, శ్రీముఖి, రష్మిల కోవలో స్టార్ యాంకర్‌గా రాణిస్తుంది అనసూయ.అటు ససోషల్‌ మీడియాలో  కూడా  ఈ స్టార్ యాంకర్  క్రేజ్‌ మామూలిది కాదు. ఇన్ స్టాలో ఆమె ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు అని ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఆమె గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేసినా, ఏదైనా పోస్ట్ పెట్టినా అది నెట్టింట్లో అది వైరల్ అవ్వాల్సిందే 

ఇక ఏదైనా కాంట్రవర్షియల్ పోస్ట్ కనుకు అనసూయ పెట్టిందంటే .. అది దుమ్ము దుమారం రేపాల్సిందే.. ఆ పోస్ట్  ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంటుంది. ఈరకంగా ఆమె ఫాలోవర్స్ నెంబర్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 

ఈక్రమంలో కొన్ని సార్లు ఆమె ఫోటోలు, లేకపోతే ఆమె పెట్టే పోస్ట్ లు... ట్రోల్స్ గురవుతుంటాయి. డ్రెస్‌పై విమర్శలు వస్తుంటాయి. వీటన్నింటికి ఘాటుగా రియాక్ట్ అవుతూ వారి నోళ్లు మూయిస్తుంటుంది అనసూయ. కానీ ఏదో రూపంలో తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతూ వార్తల్లో నిలుస్తుంటుంది. 

అనసూయ `జబర్దస్త్`ని వీడిన అనంతరం రష్మి ఆ స్థానంలో యాంకర్‌గా వ్యవహరించారు. కొన్నాళ్లపాటు రష్మినే చూసుకున్నారు. ఇటీవల కొత్త యాంకర్‌ సౌమ్య రావుని తీసుకొచ్చింది. కన్నడ భామ అయిన సౌమ్య రావు, సీరియల్‌ నటిగా, యాంకర్‌గా రాణిస్తున్నారు.

పార్టీ మూడ్ లో ఉంది.. స్టార్ యాంకర్ అనసూయ.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. యాంకర్ గా బ్రేక్ ఇచ్చిన అనసూయ.. సినిమాలు.. సోషల్ మీడియాతో ఫుల్ బిజీ అయిపోయింది. 
 

అయితే `జబర్దస్త్` మానేయడంతో ఆమె గ్లామర్‌ ఫోటోలు లేవు. ఇంట్లో దిగిన సెల్ఫీ ఫోటోలు అడపాదడపా తప్ప ఆమె గ్లామర్‌ మిస్‌ అవుతుంది. అదే బాధని నెటిజన్లు వ్యక్తంచేస్తున్నారు. గ్లామర్‌ షో చేస్తూ చిలిపిగా కుర్రాళ్లని గెలికే అనసూయ ఇప్పుడు సైలైంట్‌ కావడంతో ఏదో మిస్‌ అయిన ఫీలింగ్‌లో ఉండిపోతున్నారు ఆమె అభిమానులు. 

click me!