రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. వాస్తవానికి అనసూయ సినిమాలలో ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడం వల్లే బుల్లితెరకి దూరం అయింది అనే ప్రచారం కూడా ఉంది.