ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ అమీ జాక్సన్. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే బిజినెస్ మెన్ జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలింది. అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది.