10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు సోమవారం పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అమితాబ్, అభిషేక్లకు జూలై 11న కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఆ తరువాత రోజు ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజుల పాటు హోం ఐసోలేషన్లోనే చికిత్స పొందిన ఐశ్వర్య తరువాత నానావతి ఆసుపత్రిలో చేరారు.
10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు సోమవారం పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అమితాబ్, అభిషేక్లకు జూలై 11న కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఆ తరువాత రోజు ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజుల పాటు హోం ఐసోలేషన్లోనే చికిత్స పొందిన ఐశ్వర్య తరువాత నానావతి ఆసుపత్రిలో చేరారు.