Amala Paul Mind Blowing: క్లీవేజ్‌ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ అమలాపాల్‌ ఫెస్టివల్‌ ట్రీట్‌.. కిర్రాక్‌ పోజులు

First Published Jan 12, 2022, 11:02 PM IST

అమలాపాల్‌ కాలం తగ్గట్టుగా మారుతుంది. ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. మరింతగా ఓపెన్‌ అవుతుంది. నేటితరానికి ఏం కావాలో తెలుసుకుంటుంది. కుర్రాళ్లకి కావాల్సింది ఇస్తూ ఖుషీ చేస్తుంది. 

అమలాపాల్‌ ఇంటర్నెట్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు సినిమా మాధ్యమానికి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి ప్రధానంగా సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. సెలబ్రిటీలు పెట్టే ప్రతి పోస్ట్ వైరల్‌గా మారడం, ఎక్కువ మందికి రీచ్‌ కావడం విశేషం. దీంతో సెలబ్రిటీలంతా సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. అమలాపాల్‌ సైతం మరింత చురుకుగా ఉంటోంది. 

అమలాపాల్‌ ఒకప్పుడు గ్లామర్‌ పాత్రలతో మెప్పించింది. ఆ తర్వాత క్రమంగా పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాల వైపు మొగ్గు చూపించింది. ఈ క్రమంలో ఆమెకి అవకాశాలు కూడా తగ్గాయి. కానీ ఇప్పుడు అదే ముఖ్యమని నిరూపిస్తుంది. బలమైన పాత్రలు చేస్తుంది. అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 

అమలా పాల్‌ గ్లామర్‌ పాత్రల నుంచి ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు, బలమైన పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. తన ప్రత్యేకతని చాటుకుంటుంది. ఒక్కో సినిమాకి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. నటిగా తన సత్తాని చాటుకుంటుంది. 

తాజాగా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలతో కనువిందు చేస్తుంది అమలాపాల్‌. జిబ్రాని పోలిన ప్యాంట్‌ ధరించి హోయలు పోయింది. బికినీ బ్లౌజ్‌లో కనువిందు చేస్తుంది. మైండ్‌ బ్లోయింగ్‌ పోజులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఎద అందాల విందుతో నెటిజన్లకి ఫెస్టివల్‌ ట్రీట్‌నిచ్చింది అమలాపాల్‌. 
 

ప్రస్తుతం అమలాపాల్‌ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి. సంక్రాంతి పండగ ముందే వచ్చిందంటున్నారు నెటిజన్లు. 

ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది అమలాపాల్‌. `రంజిష్‌హి సాహి` చిత్రంలో నటించింది. పుష్‌దీప్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్న సిరీస్‌ ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 13 నుంచి వూట్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది. అయితే ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఇలా గ్లామరస్‌గా ముస్తాబై అభిమానులకు విజువల్‌ ట్రీట్‌నిచ్చింది అమలాపాల్‌. 

ఇందులో అమలాపాల్‌ మద్యానికి, ధూమపానానికి బానిసైన స్టార్‌ నటిగా కనిపించనుంది. స్టార్‌ డైరెక్టర్‌-నిర్మాత మహేశ్‌ భట్‌ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో నటి పర్విన్‌ బాబీ పాత్రలో అమల ఒదిగిపోయిందని, చాలా బాగా నటించిందంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. దీంతో ఇప్పుడు ఈ ట్రైలర్‌ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ లవ్‌ స్టోరీని, రేఖ తన కెరీర్‌ పరంగా, వ్యక్తిగతంగా పడ్డ ఇబ్బందులను ఇందులో చూపించబోతున్నట్టు ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. మరి విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు, వివాదాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. 

ఇక సినిమాల పరంగా అమలాపాల్‌.. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు ప్రయారిటీ ఇస్తుంది. అందులో భాగంగా `అదో అంధా పారవై పోలా`, `కడెవర్‌` చిత్రాల్లో నటిస్తుంది. 

అమలాపాల్‌ కాలం తగ్గట్టుగా మారుతుంది. ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. మరింతగా ఓపెన్‌ అవుతుంది. నేటితరానికి ఏం కావాలో తెలుసుకుంటుంది. కుర్రాళ్లకి కావాల్సింది ఇస్తూ ఖుషీ చేస్తుంది. 

click me!