సుదీర్ఘంగా మూడు గంటలకు పైగా సాగిన విచారణలో 20కి పైగా ప్రశ్నలు అల్లు అర్జున్ ని అడిగారట. అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలకు మౌనం వహించారట. అల్లు అర్జున్ తో పాటు లాయర్ అశోక్ రెడ్డి ఉన్నారు. ఆయన సమక్షంలో విచారించారు. కాగా ఈ కేసులు మొత్తం 18 మందిని ముద్దాయిలుగా చేర్చారు. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది పేర్లు కూడా రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు.