ట్రైలర్ విడుదలయ్యాక జక్కన్న అండ్ టీం మొత్తం ఇండియాని చుట్టేస్తున్నారు. ముంబై, చెన్నై, బెంగుళూరులో మీడియా సమావేశాలు ముగిసాయి. నేడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా సమావేశంలో రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ అనేక విషయాలు పంచుకున్నారు. కానీ అలియా భట్ చెప్పిన విశేషాలు బాగా వైరల్ అవుతున్నాయి. తెలుగులో ముద్దు ముద్దుగా రెండు లైన్స్ కూడా చెప్పింది.