అయితే ఈ వార్తలతో బాగా అప్సెట్ అయింది అలియాభట్. సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను తెలియజేసింది. మీ రేటింగ్స్ కోసం ఏది పడితే అది ఎలా రాస్తారు. ఎవరూ ఎవరినీ పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మహిళను, మనిషిని ..పార్శిల్ను కాదు ఎవరో వచ్చి జాగ్రత్తగా ఎత్తుకెళ్ళడానికి అని ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్లో రాసుకొచ్చింది.