పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై అతను 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీంతో సీపీ అఖిల్ కుమార్ ఈ కేసుపై పూనమ్ దంపతులను విచారణకు ఆదేశించారు.ఈ మేరకు సీపీ విచారణను ఫైల్ఖానా ఇన్స్పెక్టర్కు అప్పగించగా.. ఫైజాన్ అన్సారీ కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నట్లు తెలిపారు. ఈ విషయన్ని చాలా సీరియస్ గా తీసుకున్న వారు.. పూనమ్ పాండే విమర్శలతో విరుచుకుపడ్డారు.