అప్పుడు సత్య (sathya)కమల వెళ్లిపోయిన తర్వాత రుక్మిణి, ఆదిత్య పరిస్థితిల గురించి తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు ఆఖరికి అసవత్తరంగా సాగుతూ ఉండగా అప్పుడు మాధవ రాద(radha)ను తన మాటలతో రెచ్చగొడతాడు. చివరిగా ఆటలో దేవి తెలుస్తుంది. దాంతో రాధ, ఆదిత్య సంతోష పడుతూ ఉంటారు. అది చూసి మాధవ కుళ్లుకుంటూ ఉంటాడు.