ఈవెంట్ కు మతగురు, ఆధ్యాత్మిక ఉపాన్యాసాలకు ప్రసిద్ది చెందిన చిన జీయర్ స్వామి ముఖ్య అథిగా హాజరు కాబోతున్నారు. తన దైవిక ఆశీర్వాదాలను కురిపించనున్నారు.
ఇక ఈవెంట్ లో జరగబోతున్న మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చరిత్రలో తొలిసారిగా... ఈ ఈవెంట్లో ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. రాముడు, వేంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారాలు కాబట్టి తిరుపతిలో అయోధ్య యొక్క భారీ సెట్ను ఏర్పాటు కూడా చేస్తున్నారు.