‘పొన్నియిన్ సెల్వన్ 2’ని ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ సంగీతం అందించారు. వచ్చే నెల అంటే ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాతే త్రిష తమిళ స్టార్ విజయ్ దళపతి సరసన ‘లియో’ లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్ షెడ్యూల్ తర్వాత రీసెంట్ చెన్నైలో మరో షెడ్యూల్ కూడా ప్రారంభమైంది.