Jee Karda వెబ్ సిరీస్ కోసం తమన్నా తెగించడంతో అభిమానులు, నెటిజన్లు కాస్తా హార్ట్ అయ్యారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన మిల్క్ బ్యూటీని స్క్రీన్ పై అలా చూసే సరికి కాస్తా అస్పెట్ అయ్యారు. ఫిల్మ్ క్రిటిక్ విశ్వజిత్ పాటిల్ ఇండియాకు కొత్త సన్నీలియోన్ దొరికిందంటూ కామెంట్ చేశారు. నెటిజన్లు కూడా తమన్న తీసుకున్న నిర్ణయాన్ని ట్రోల్ చేస్తున్నారు.