కోలీవుడ్ కు చెందిన పవర్ ఫుల్ లేడీ శ్రియా రెడ్డి (Sriya Reddy) టాలీవుడ్ లో వరుస పెట్టి చిత్రాలు చేస్తోంది. గతంలో ’అప్పుడప్పుడు’, సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ‘అమ్మ చెప్పింది’ సినిమాలో మెరిసింది. రెండు చిత్రాల్లో మెరిసి తమిళ చిత్రాలపై ఫోకస్ పెట్టింది.