రమ్యకృష్ణ, రోజా, సౌందర్య, మీనా, విజయశాంతి, నగ్మ వంటి వారికి దీటుగా రాణించారు. నాలభైకి పైగా తెలుగు చిత్రాల్లో నటించారు. దాదాపు అందరు స్టార్లతోనూ కలిసి నటించింది శోభన. 1997 తర్వాత తెలుగుకి దూరమైంది. మధ్యలో మోహన్ బాబు `గేమ్` చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత దాదాపు 18ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె `కల్కి2898ఏడీ`లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.