ఈ సీజన్ లో శివాజీ, అమర్ దీప్, రతిక, ప్రియాంక, శోభా శెట్టి, అర్జున్, షకీలా, టేస్టీ తేజ లాంటి వారు ప్రధాన కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. పల్లవి ప్రశాంత్.. శివాజీ అండదండలతో తనదైన శైలిలో గేమ్ ఆడుతూ దుసుకుపోయాడు. షో బిగినింగ్ లో రతికతో పల్లవి ప్రశాంత్ రొమాన్స్ అతడికి బాగా పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఉహించని కంటెస్టెంట్స్ కొందరు ఫైనల్ టాప్ 5 వరకు ఉన్నారు.