ఇదిలా ఉంటే ప్రాగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఎప్పుడూ ఖుషీ చేసేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఫ్రాన్స్ లోని పారిస్ లో ఉన్న ఈ బ్యూటీ అక్కడి నుంచి పలు చిత్రాలను అభిమానులతో పంచుకుంది.